ముంబై: న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంది. 2024 మే 1 నుంచి 2031 వరకు ఏడేండ్ల పాటు భారత్, భారత ఉపఖండంలో టెలివిజన్, డిజిటల్ మీడియా హక్కులను సోనీ సంస్థ దక్కించుకుంది. దీనిలో భాగంగా 2026-27, 2028-31 భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడనుంది.