N Chandrasekaran | టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార సంబంధాలకు ఆయన చేసిన సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారాన్ని ప్రక
‘వందేహం, మదురుం, శాంతం/ కాషాయాంబర శోభితం స్వాతంత్య్రసరోల్లాసం/ రామానం దాఖ నాయకం...’ అని కళాప్రపూర్ణ డాక్టర్ దాశరథి అన్నారు. ఆయన చెప్పినట్టు.. హైదరాబాద్ స్టేట్ ప్రజలకు రాచరికం నుంచి విలీనం/ విముక్తి కలిగి
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి కొత్త చైర్మన్గా బ్రిటన్ ప్రభుత్వం బుధవారం భారత మూలాలున్న సమీర్ షాను ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.
Visa Fare | వీసా దరఖాస్తుదారులకు భారత్లోని అమెరికా ఎంబసీ అలర్ట్ జారీచేసింది. దరఖాస్తు రుసుం మొత్తం చెల్లించినప్పటికీ, నిర్ణీత సమయానికి వీసా ఇంటర్వ్యూకి హాజరుకాకపోతే గడువు ముగిసినట్టుగానే పరిగణిస్తామని యూ�
ప్రసిద్ధి గాంచిన ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించబడ్డ రెండు విచారణలు, అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదికగా జరిగినవి కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా అవి న్యాయకోవిదుల దృష్టిని ఆకర్షించాయి. అందులో మొదటిది 1858లో చివర
ఆస్తి వివాదంలో 8 దశాబ్దాలుగా సాగిన న్యాయ పోరాటంలో 93ఏండ్ల మహిళ విజయం సాధించారు. దక్షిణ ముంబైలోని రెండు ఫ్లాట్లపై నెలకొన్న వివాదంలో 93 ఏండ్ల మహిళ ఆలిన్ డిసూజాకు అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిం�