WFI Controversy | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీ పేర్లను ప్రకటించింద�
డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేసింది. రెజర్లతో చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మ�
తాను నోరు విప్పితే సునామీ వస్తుందని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ హెచ్చరించారు. రెజ్లింగ్ బాడీ చీఫ్ పదవికి రాజీనామా చేసే ప్రస్తక్తే లేదని చెప్పా�
Brij Bhushan మేటి రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా.. తాను మాత్రం రాజీనామా చేసేది లేదని బ్రిజ్ భూషన్ తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ సమాఖ్య నుంచి తప్పుకునేదే లేదన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్లో మాట్లా