చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్ఫాస్ట్' శుక్రవారం ప్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్
ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి అమలు కానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకాన్ని శుక్రవారం వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ ప్రారంభిం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాదాపు నిరుపేదలే ఉంటారు. వీరు ఉదయం బడికి వచ్చేటప్పుడు ఏమి తినకుండా వస్తుండగా.. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇందు కోసం రాష్ట్ర సర్కారు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’
Telangana | తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్.. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక