TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ను జారీ చేసింది. ఈ నెల 27న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఈ నెల 26న సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
భక్తుల కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న శ్రీవారి బ్రేక్ దర్శనాల�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 27న ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు.
Yadadri | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రేక్ దర్శనం భక్తులకు త్వరలో చేరువకానున్నది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించేందుకు