మీర్పేటలో అదృశ్యమైన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. బాలుడు అదృశ్యమయ్యాడా..? ఎవరైనా కిడ్నాప్ చేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..
మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో కనిపించకుండాపోయిన బాలుడి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీర్పేట దాసరి నారాయణ రావు కాలనీలో నివాసము�
Tragedy | స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మురికి కాల్వలో(Open drinage) పడి గల్లంతైన బాలుడి(Boy) మృతి దేహం లభ్యమైన విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
వెంగళరావునగర్ : బాలుడు అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కొటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ వీ.ఆర్ నగర్కు చెందిన ఎం.యాదగిరి కుమారుడు ఎం.శ్రీకాంత్(17) మంగళ�
కాచిగూడ : ట్యూషన్కు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్లోని రత్నానగర్ ప్రాంతాని