కన్నప్రేమ కర్కశంగా మారింది. తన రెండు నెలల చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి మండుతున్న కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. ఈ అత్యంత పాశవిక ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది.
Mother | మధ్యప్రదేశ్కు చెందిన రాజేంద్ర, మమత దంపతులు గతకొంతకాలంగా బౌరంపేటలోని నిర్మాణంలో ఉన్న సనారెల్లి అపార్ట్మెంట్లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే తనను రోజూ విసిగిస్తున్నాడన్న కోపంలో కొడ
దుండిగల్ (Dundigal) పరిధిలోని బౌరంపేటలో (Bowrampet) విషాదం చోటుచేసుకున్నది. అమ్మమ్మ తాత వద్దకు వచ్చిన బాలుడు నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు మీదపటడంతో మృతిచెందాడు.
గ్రామంలో తనకు ఉన్న వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు లేఖ రాసిన ఓ వ్యక్తి ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి