జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్ష కేంద్రంలో ఆదివారం ఒకేరోజు 32 కాన్పులు చేసినట్లు ప్రొఫెసర్, హెచ్వోడీ అరుణకుమారి తెలిపారు. గతంలో జిల్లా కేంద్రంలో ఎంసీహెచ్వో 28కాన్పులు చేసిన రికార్డు ఉందని, దానిని ఈ �
త్తాపూర్ ప్రాంతానికి చెందిన సాయికుమార్ పాత్రికేయుడు. అతడి భార్య గర్భం దాల్చడంతో సురక్షిత ప్రసవం కోసం కార్పొరేట్ దవాఖానను ఆశ్రయించాడు. ప్రతి నెలా పరీక్షలు చేయించి అవసరమైన చికిత్స ఇప్పిస్తున్నాడు.
మొదలుపెట్టిన ప్రయాణం గమ్యాన్ని చేరితే అంతకు మించిన సంతోషం ఉండదు. ఆ అడుగులే వేరొకరికి దారి చూపితే, దాన్ని ఆదర్శం అంటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ కూడా అలాంటి వారే.