రంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. బోరు బావుల్లో నీళ్లు అడుగంటుతుం డడంతో పొలాలు నెర్రెలు తేలి బీటలు వారుతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు చేయని ప్రయత్నాలు లేవు. అప్పులు చేసి కొత్త
మహబూబ్నగర్ జిల్లా రైతులకు సాగునీటి కష్టా లు మొదలయ్యాయి. మూసాపేట మం డలం చక్రాపూర్కు చెందిన రైతు ఉప్పరి మల్లేశ్కు రెండెకరాల పొలం ఉన్నది. యాసంగిలో వరి సాగు చేయగా.. ఉన్న ఒక్క బోర్లు భూగర్భ జలాలు తగ్గిపోవడ
శనివారం రాత్రి ఢిల్లీలోని ఓ బోరు బావిలో పడిన గుర్తు తెలియని యువకుడు(30) మృతి చెందాడు. మృతుడు దొంగతనం చేసిన తర్వాత తప్పించుకొనే ప్రయత్నంలో బోరు బావిలో పడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Irrigation water | వనపర్తి జిల్లాలో యాసంగి సాగుబడులు చేసిన రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎదురుకాని సాగునీటి సమస్య కాంగ్రెస్ సర్కారు వచ్చాక అడుగడుగునా కనిపిస్తున్నది. జిల్లాలోని సాగునీటి