ACB | తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాలోని ఆర్టీవో కార్యాలయాలు, సరిహద్దుల్లోని చెక్పోస్టులపై ఏక కాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు.
తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా రైతుల మధ్య ధా న్యం కొనుగోళ్ల పంచాయితీ నడుస్తున్నది. కొ ద్దిరోజులుగా కర్ణాటక ధాన్యాన్ని తెలంగాణలో అమ్మకానికి తీసుకురాగా.. అధికా
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడైన నేపథ్యంలో తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎత్తివేశారు.
జిల్లా సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేశామని ఖమ్మం సీపీ సునీల్దత్, ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలీసుల సమష్టి కృషి, సమాచార మార్పిడితో ఫ్రీ ఆండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఐ శంకర్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తే క్రిమినల్ కేసులను నమోదు చేస్తా�
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం కోడ్ అమల్లోకి రాగా జిల్లా పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది.