ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగుతున్నది. విపక్షాల అభ్యర్థుల ఖరారు..బీ ఫాంల అందజేత, అసంతృప్తుల బుజ్జగింపులతోనే కొట్టుమిట్టాడుతుండగా... బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో తనదైన పంథాను చాటుతోం�
సంక్షేమ పథకాల్లో వడ్డించిన విస్తరిలా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కుక్కలు చింపిన విస్తరిలా మారిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేద�
గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది..! పోరు బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోవడంతో నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
కుల, మత, ప్రాంత కొట్లాటల్లేకుండా ప్రజా సంక్షేమమే నమూనాగా సీఎం కేసీఆర్ అహరహం కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి నమూనానే మున్ముందు కొనసాగించుకునేందుకు ఈ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటువేస్తే మోరీలో వేసినట్టేనని, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ది పనులు తెలంగాణలో సీఎం కేసీఆర్ పదేండ్లలో చేసి దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ నిలిచారని కార�
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ముచ్చటగా మూడోసారి మనదే విజయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఆయనతో పాట