బాలల సర్వతోముఖాభివృద్ధికి ఎటువంటి బౌద్ధిక ప్రపంచానికి వాళ్ళను తీసుకెళుతున్నాం అనే విషయాన్ని ఆలోచించుకున్నప్పుడు ఈ అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం, దాని విశిష్ట త తెలుస్తుంది.
‘ఓ మంచి పుస్తకం. మనిషిని మహోన్నతుడిగా మార్చే శక్తివంతమైన సాధనం. ప్రపంచం మొత్తాన్ని చైతన్యపరిచే శక్తి పుస్తకంలో ఉన్నది’ అంటూ పుస్తకం గొప్పతనాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�
ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి) వేదికగా ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చెప్పారు.
పుస్తకం మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది. నూతన విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు పుస్తకమే పునాది. హక్కుల కోసం ఉద్యమించేలా పురిగొల్పేది పుస్తకమే. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు అంతా సిద్ధమవుతున్నది.