పసుపు బోర్డు పేరిట బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రకటనలు ఇంద్రజాలాన్ని తలపిస్తున్నాయి. ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించడపై రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
బాండ్ పేపర్ బీజేపీని ఎవరూ నమ్మరని, బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టం కనిపిస్తున్నదని ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగుల్తయని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బాండ్ పేపర్ల పేరుతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు.