హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్స�
హైదరాబాద్ : ఈ నెల 17 వ తేదీన నిర్వహించే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్య�
హైదరాబాద్ : బోనాల పండుగకు ముందే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుంచి నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇ�
హైదరాబాద్ : ఓల్డ్ సిటీ బోనాల కోసం రూ.70 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఈ నెల 24 న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్జింగ్ మ్యూజియంలో వివిధ శాఖల అధిక
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గురువారం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో నేటి నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ �
పెద్దేముల్ : మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మకు గ్రామస్తులు మంగళవారం అంగరంగ వైభవంగా బోనాలను నిర్వహించారు. మహిళలు, యువతులు ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్క�
వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని పీలారం, ధారూరు మండల పరిధిలోని రుద్రారం గ్రామాల్లో మైసమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అమ్మవారులకు మహిళలు బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు. బోనాల ఊరేగ
పెద్దేముల్ : మండల పరిధిలోని గాజీపూర్, గొట్లపల్లి గ్రామాల్లో గ్రామ దేవతలు బోనమ్మలకు గ్రామస్తులు గురువారం అంగరంగ వైభవంగా బోనాలు తీశారు. బోనమ్మ బోనాల పండుగలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి
మొయినాబాద్ : ప్రతి రెండు ఏండ్లకు ఒక్కసారి అజీజ్నగర్ గ్రామంలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆర్చీలు ఏర్పాటు చేసి జాతర తరహాలో బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహి�
పెద్దేముల్ : మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మ బోనాల పండుగను ఆదివారం గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు యువతులు అమ్మవారికి బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్కులను చె�
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామంలో నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. శనివారం మల్లికార్జున స్వామి విగ్రహా ప్రతిష్ఠాపన, ధ్వజ స్తంభ ప్రత�
వరంగల్ చౌరస్తా : వరంగల్ గిర్మాజీపేటలోని ముదిరాజ్ కులస్తుల తమ కులదైవమైన పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ఆదివారం రాత్రి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని ఆలయానికి వెళ్లి పెద్దమ్మతల్లికి మొక్కులు చెల�
చేవెళ్లటౌన్ : బంగారు మైసమ్మ బోనాలు చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మైసమ్మ తల్లికి పూజాలు చేశారు. భక్తులు దేవాలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళ భక్
మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో బుధవారం కోటమైసమ్మతల్లి బోనాలను గ్రామ ప్రజలు రంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలైన కోటమైసమ్మతల్లికి గ్రామస్థులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట�