మంత్రి తలసాని | ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది.
ఆషాఢం వచ్చేసింది ! బోనం పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. ఈ నెల 11 ఆదివారం బోనాల పండుగ ప్రారంభం కాబోతోంది. సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోట నుంచే తొలి బోనాలు మొదలు కాబోతున్నాయి.
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ అధికారులన�
25న అత్యున్నతస్థాయి సమావేశం | రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCHRD)లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించను�
చాంద్రాయణగుట్ట, జూన్ 16 : భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బి.బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొవిడ్ ని�