తెలంగాణ రైతులకు ప్రతి ఎకరానికి నీరు సరఫరా అయిన తర్వాతే ఆంధ్రాకు నీళ్లిస్తామని ఇరిగేషన్ కల్లూరు ఎస్ఈ గాలి వాసంతి తెలిపారు. బీబీసీ కెనాల్, కలకోట మేజర్, ఆళ్లపాడు మైనర్, నారాయణపురం మేజర్, వల్లపురం, రాపల్లి మ�
గత నెలలో కురిసిన అకాల వర్షం మక్కపంటను ముంచింది. రైతులకు నష్టాలను మిగిల్చింది.. జిల్లాలోని మధిర, బోనకల్లు మండలాల పరిధిలో నష్ట తీవ్రత ఎక్కువగా కనిపించింది.
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పంచాయతీ పాలకవర్గం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నది. గ్రా�
మండల కేంద్రంలోని ఆళ్లపాడు పాతగేటు సమీపంలో రైల్వేశాఖ అండర్బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. సంబంధిత కాంట్రాక్టర్ అండర్బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం చేయడంతో వాహనదారులు, రైతులు తీవ్ర అవస్థలు �