కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. కత్తిపోట్లు, దాడులతో హింసాత్మక రాజకీయాలకు తెరలేపింది. మొన్న ఎల్లారెడ్డిలో ఏకంగా హస్తం పార్టీ గ్రామ అధ్యక్షుడే ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తితో దాడికి దిగాడు. ఇ
న్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. రెంజల్ మండలం సాటాపూర్లో ఉదయం 11గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే షకీల్తో కలిసి పాల్గొనను
బోధన్తోపాటు నిజామాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు అశేష జనవాహిని తరలివచ్చింది. కళాకారుల బృదం ఆటాపాటలు ఆలోచింపజేశాయి. నగరంలోని సభలో కేసీఆర్, కేటీఆర్, కవిత కటౌట్లు ప్రత�
CM KCR | గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు(బుధవారం) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో దఫా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. ఏకబిగిన మూడు నియోజకవర�
బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత.. కాంగ్రెస్ అంటే అహంకారమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్లో బుధవారం నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాత్రమ
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ప్రారంభిస్తోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. శనివారం కొప్పర్గ �
నవీపేట మండలం కోస్లీ వద్ద బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సోమవారం అలీసాగర్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతులు పంటలు పండించుకునేందుకు నీటిని విడుదల చేస్తున్నామన్నార