MLA Rajender Reddy | సమాజంలో ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణదానం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఒక్కసారిగా 14 ఏండ్ల కిందటి సన్నివేశాలు పునరావృతమయ్యాయి. తెలంగాణభవన్లో బుధవారం ఉద్యమకాలం నాటి ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. పోలీసులు నాటి అత్యుత్సాహాన్నే ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్ష
సంగారెడ్డి : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని నారాయణఖేడ్లోని ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రక్తదానం చేశారు. స్థాని�