ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మందికి బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది. మన దేశంలో ఉత్తరాది కన్నా దక్షిణాది వారు బియ్యాన్ని ఎక్కువగా తింటుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్ రైస్ను తినాలని చెబుతు�
ఆసియా దేశాలకు చెందిన వారికి ప్రధాన ఆహారం.. బియ్యం. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందిన ప్రజలు బియ్యాన్ని తింటున్నారు. బియ్యంతో అనేక రకాల వంటకాలను చేసి తింటారు. దక్షిణ భారతీయులకు అన్నమే ప్�
బ్లాక్, రెడ్ రైస్.. పక్కా దేశవాళి రకాలు. బ్లాక్ రైస్ రకాల్లో ఒకటైన ‘బర్మా’ను అస్సాం, మణిపూర్, మేఘాలయ రాష్ర్టాల్లో ఎక్కువగా పండిస్తారు. రెడ్ రైస్లో ‘నవారా’ రకం కేరళలో పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండు రకా
Black Rice | గత రెండు మూడేళ్ల నుంచే దేశ వ్యాప్తంగా రైతులు బ్లాక్ రైస్ను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల బ్లాక్ రైస్ను పండిస్తున్నారు. కాకపోతే.. చాలా తక్కువ ఎకరాల్లో ఈ పంటను ప్రస్తుతం
బెండ కాయలు అంటే అందరికీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయని తెలుసు. మిగతా పంటల్లో రంగులు వచ్చినా బెండలో మాత్రం మారలేదు. కానీ, హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన రైతు ఇనుగాల ప్రభాకర్రెడ్డి చెలకలో ఎర్రరకం బెండ సాగు�