ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కనీసం వార్డు సభ్యురాలిగా కూడా గెలవదని, ఆమెకు దేశప్రధాని ఫోన్చేసి పరామర్శించడం సిగ్గుచేటని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ చేయనున్న ప్రసంగంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దాని ప్రకా రం..‘హీల్ ఇన్ ఇండియా’, �
తమిళనాడులో వివాదం రేపిన బీజేపీ చెన్నై, జూలై 27: తమిళనాడులోని చెన్నైలో గురువారం నుంచి ప్రారంభం కానున్న 44వ ఎడిషన్ చెస్ ఒలింపియాడ్ పోటీలపై బీజేపీ నేతలు వివాదం రేపారు. ఈ పోటీలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం �
అల్లూరి తెలంగాణ ఉద్యమకారుడట రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ఖలీల్వాడి, జూన్ 3: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ఎవుసంపై బీజేపీ కక్ష.. రైతుకు శిక్ష నాడు అన్నదాతలను రెచ్చగొట్టి.. నేడు పరార్ రైతులను ముందే హెచ్చరించిన సీఎం కేసీఆర్ మోదీ పరిపాలన అంతా వ్యాపారస్థుల కోసమే రైతులను నిరంకుశంగా శిక్షించడమే లక్ష్యం ఎఫ్సీఐ క�