జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి చెందిన సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) పోర్టల్ను అమలు చేయనున్నారు.
బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సివి
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఇక నుంచి 24 గంటల్లోనే జారీ చేయనున్నారు. మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గత నెల 23న ప్రయోగాత్�