రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి 28 వరకు హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక బయోఏషియా 21వ సదస్సులో తొలిసారి 5 దిగ్గజ కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి.
అవే నేలలు.. నాడు పగుళ్లతో కరువు కాటకాలకు నిలయమైతే, నేడు సిరులు పండించే భూములయ్యాయి. అవే వేదికలు.. నాడు ఆర్భాటపు ప్రకటనలకు, ఆచరణకు రాని పథకాలకు అడ్రస్గా నిలుస్తే నేడు వేల కోట్ల పెట్టుబడుల వెల్లువకు, ఉద్యోగా
బయో ఏషియా సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై, సదస్సు విజయవంతం కావడానికి ఏటికేడూ రాష్ట్ర ఐటీ,