Chirag Paswan | బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఎన్డీయే మిత్రపక్షమైన నితీశ్ కుమార్ (Nitish Kumar) పాలనపై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన
Hindustani Awam Morcha | జేడీయూ అగ్ర నేత నితీశ్కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కారుకు ఆ సంకీర్ణ సర్కారులోని మిత్రపక్షం 'హిందుస్థానీ అవామీ మోర్చా (HAM)' ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పా
బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై పట్నా హైకోర్టు విధించిన స్టేను ఎత్తేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేస్తూ మే 4న పట్నా హైకోర్టు మధ్యంతర స్టే విధించి�
పాట్నా: కరోనా మరణాల సంఖ్యను ఒక్క రోజులోనే 72 శాతం పెంచేసింది బీహార్ ప్రభుత్వం. ఇన్నాళ్లూ తమ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5500 అని చెబుతూ వచ్చిన ఆ రాష్ట్రం.. తాజాగా 9429 మంది చనిపోయినట్లు చెప�
పాట్నా: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయం ప్రకటించింది బీహార్ ప్రభుత్వం. ఈ మేరకు బాల్ సహాయతా యోజనా పేరుతో ఆదివారం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర ముఖ్