PM Modi | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) కి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) షాక్ నుంచి పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేకపోయాయని ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఎద్దేవా చేశారు.
బీహార్ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని మోదీ తన పదవికి ఉన్న గౌరవాన్ని మరచిపోయి ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం విమర్శించారు.
KTR | యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే.. సీఎం, మంత్రులు ఎక్కడికి వెళ్లారు.. కేటీఆర్ ఫైర్తెలంగాణ రైతులు బస్తా యూరియా కోసం తండ్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ వరింగ్ ప్ర