హనుమకొండలోని కాకతీయ జూపార్క్లో నేటి నుంచి రాయల్ బెంగాల్ టైగర్స్, అడవి దున్నలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. డిసెంబర్ 2న హైదరాబాద్ నెహ్రూ జూపార్కు నుంచి రెండు పులులు కరీనా-శంకర్, 20 రోజుల క్రితం
Tigers | చాలా ఏండ్ల తర్వాత రాష్ట్రంలో పెద్దపులుల గాండ్రింపులు పెరిగాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లోనే కాకుండా కొత్త ప్రదేశాల్లోనూ పులులు సంచరిస్తున్నాయి.
హనుమకొండలోని హంటర్రోడ్డులో ఉన్న కాకతీయ జూపార్క్కు పెద్ద పులి జంట వ చ్చిందోచ్. ఇక కరీనా-శంకర్ జంటను కనులా రా చూసి ఆనందించవచ్చు. టైగర్ కపుల్స్ రావడం తో జంతుప్రదర్శనశాలకు న్యూ లుక్ వచ్చింది. ఇంతకాలం�