భూపాలపల్లిలో వివాదాస్పదంగా మారిన ఓ స్థలం విషయంలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గతంలో పలువురు అధికారులను ఏసీబీకి పట్టించిన ఈయనపై పలువురు కక్ష పెంచుకోగా, తాజాగా స్థానిక పోలీ�
భూపాలపల్లిలోని కేటీపీపీ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ టోర్నమెంట్ అండ్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కేటీపీఎస్ ఏడో దశ జట్టు ఘన విజయం సా�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భార్య ములుగు జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి ప్రసవం కోసం చేరారు
భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జ్వర సర్వే కొనసాగిస్తున్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆశవర్కర్లతో కూడ�