మద్యం మత్తులో బీజేపీ (BJP) నేతలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ (Khanapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్ నాయక్ (Bhukya Johns
ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అండగా ఉంటానని పార్టీ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆదరణ మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఉట్నూర్ మ
రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తెలిసిన మనిషి సీఎం కేసీఆర్ అని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్నాయక్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి తొలిసారిగా ఖానాపూర్ పట్టణానికి �