సికింద్రాబాద్ : బోయిగూడలో అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గత నెల 23న వేకువ జామున భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టింబర్ డిపోలో ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా 11 మంది చెందగా.. తాజ
Mahmood ali | రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలో ఇరుకు వీధులు, నివాసాల మధ్య చాలా గోదాంలు ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని బోయిగూడలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వి�
CP CV Anand | సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) స్పందించారు. గోదాం విషయంలో నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని చెప్పారు.
Talasani Srinivas yadav | సికింద్రాబాద్లోని బోయిగూడలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల వివరాలను తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం చ�
Secunderabad | సికింద్రాబాద్లో (Secunderabad) భారీ అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్లోని బోయిగూడలో ఉన్న టింబర్ డిపోలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డా�
బేగంపేట్ : వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ప