తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొనియాడారు.
రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా సిద్దిపేట జిల్లా సమాఖ్య భవనాన్ని నిర్మించామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఉదయం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి, ఎల్లు
Harish Rao | గృహ హింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలను సిద్ధిపేట జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మరీశ్రావు తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి- వెళ్ళ�
ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. నాలుగేండ్ల చిన్నారి స్కూల్లోనే అత్యాచారానికి గురైతే.. రాష్ట్రమంతా భగ్గుమన్నది. భరోసా కేంద్రం ఈ కేసును టేకప్ చేసింది. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది. త
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటామని అభయమిచ్చారు. బు
భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావ
సిద్దిపేట : సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్లో భరోసా, సఖీ, ఓల్డ్ ఏజ్ హోమ్ ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్�