దేశీయ ఫిన్టెక్ కంపెనీ భారత్పే లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.6 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. అంతక్రితం ఏడాది సంస్థ రూ.342 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
BharatPe | మొబైల్ యాప్స్ పేమెంట్స్ సంస్థ భారత్ పేకు మరో ఎదురు దెబ్బ తగలనున్నది. సంస్థ మాజీ సీఓఓ ధ్రువ్ బాల్.. వచ్చేనెలలో సంస్థను వీడనున్నారని వార్తలొచ్చాయి. 18 నెలలుగా కీలక టెక్, ప్రొడక్ట్ టీమ్ అధిపతుల నిష్క్రమణత�
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారిక స్పాన్సర్గా డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ అయిన భారత్పే మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2023 వరకూ ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. ఒప�