హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ, కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు అరుదైన గౌరవం దక్కింది.
యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ (సిడ్నీ ఐడీ) ఇనిస్టిట్యూట్తో భారతీయ వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం, హైదరాబాదీ ఔషధ రంగ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒప్పందం చేసుకున్నది.
కొన్ని దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే పశువుల నుంచే మహమ్మారి మనుషులకు పాకి ప్రాణాపాయం తెచ్చిపెట్టిందని భారత్ బయోటెక్ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.