ప్రభుత్వం తరుఫున న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవోస్ ఉద్యోగులు తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్పల్లిలో కొనసాగుతున్న భాగ్యనగర్ టీన్జీవ�
గోపన్పల్లిలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపట్టిన ఆందోళన శనివారం 25వ రోజుకు చేరుకున్నది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన దాదాపు 100 మంది ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో �
మా భూములు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపడుతున్న ఆందోళన బుధవారంతో 22వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగ�
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో చేపట్టిన భాగ్యనగర్ టీఎన్జీవోల నిరసన మంగళవారంతో 21వ రోజుకు చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టిం�