‘దేనియందూ మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు సంతోషం, ప్రతికూల పరిస్థితుల యందు దుఃఖం లాంటి వికారాలకు లోనుగానివాడే స్థితప్రజ్ఞుడు’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. జీవిత గమనంలో ఎదురయ్యే ఎలాంటి పరీక్ష�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని (Bhagavad Gita Shlokas) ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పుష్కర్సింగ్ ధామీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
‘తథాస్తు దేవతలు ఉంటారు, అపశకునం పలుకకు’ అని పెద్దలు అంటుంటారు. అసలు దీని అర్థం ఏమిటంటే, ‘మనం మంచిమాట పలికితే మంచి, చెడు మాట పలికితే ఆ చెడు జరుగుతుందని’ భావం. ‘ఈ తథాస్తు దేవతలు ఎవరు?’ భగవద్గీతలో ‘హృదయస్థ పరమ�
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం. అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడ
విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసినట్లయితే అందులోని సారాంశం జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ ఆధ్యా త్మికవేత్త సముద్రాల శఠగోపాచార్యులు అన్నారు.