వరంగల్లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు (Bhadrakali Cheruvu) గండిపడింది. ఎగువనుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో చెరువు కట్ట తెగిపోయింది.
వరంగల్లోని భద్రకాళి బండ్పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుం
గ్రేటర్ వరంగల్ పరిధిలో వాణిజ్య ఉపయోగ భవనాల గుర్తింపు సర్వే పక్కాగా జరుగాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్ సర్వే బృందాలతో గురువారం ఆమె సమీక్షించారు.