కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎస్సై ఆర్ సాయి కృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పోలీస
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో గల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ విభాగంలో గ్రేడ్ వన్ మేనేజర్గా పాల్వంచ ఎల్పీజీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ ఉత్తమ సేవా పురస్�
పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ చేతిలో మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును శుక్రవారం అందజేశారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షురాలిగా తానిపర్తి విజయలక్ష్మి అందించిన సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవా�