టెన్త్ ఫలితాలు మనందరికీ గర్వకారణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదోతరగతి పరీక్షల్లో 10 జీప�
పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 163 విద్యార్థులు హాజరవగా వారిలో 113 మంది (69.32శాతం) ఉత్తీర్ణు
పదో తరగతి పరీక్షలను నిర్భయంగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ వికారాబాద్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప�
పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ఈనెల 18 నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ �
పదోతరగతి వార్షిక పరీక్షలకు ప్రభుత్వం తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కార్యాచరణను రూపొందించింది.
ప్రతి విద్యార్థీ లక్ష్యంతో పట్టుదల, క్రమశిక్షణతో చదవాలని లక్షెట్టిపేట ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో శనివారం విద్యార్థులకు కేరీర్ గైడెన్స్పై ఏర్పాటు చేసిన �