Chiranjeevi | కొంతకాలంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి కొరత ఏర్పడుతున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఈ న�
బెంగళూరులో నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇలాంటి తీవ్రమైన కరువును రాష్ట్రం చూడలేదని పేర్కొన్నారు. రానున్న �
IPL 2024 - Bangalore Water Crisis | నీటికోసం బెంగళూరు వాసులు పడరాని పాట్లు పడుతున్నా మరో పది రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్ - 17వ సీజన్లో నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగబోయే మ్యాచ్లు చూసి అయినా సేదతీరుతామనుకుంటే స
కర్ణాటకలో నీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతున్నది. రాజధా ని బెంగళూరులో నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరత వల్ల పాఠశ
DK Shivakumar | బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. తన ఇంట్లోని బోరు కూడా ఎండిపోయిందని తెలిపారు.