దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్తో (Bengaluru Roads) వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతుండంతో కంపెనీలు తరలివెళ్లిపోతున్నాయి.
DK Shivakumar | కర్ణాటక రాజధాని బెంగళూరులో గంతలమయంగా మారిన రోడ్లపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రకృతి వల్లే రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని అన్నారు.
బెంగళూరు: బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులోని రోడ్లు రాళ్లు తేలాయి. దీంతో స్థానిక ప్రజలు గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు దుస్థితిపై ఒక వ్యక్తి ‘యముడు’ వేషధారణ�