పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొలిక్కి వస్తున్నది. నాలుగుసార్లు రద్దు అయిన తర్వాత సోమవారం రాత్రి జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. 30 మంది వైద్యుల బృందం దాదాపు ర�
అసెంబ్లీ ఆవరణలో జాతీయ గీతాన్ని అవమానించిన 12 మంది బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, పార్టీ చీఫ్ విప్ మనోజ్ టిగ్గా కూడా ఉన్నారు.
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. ఇదే వైఖరి కొనసాగి�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదం ముదురుతున్నది. మమత శుక్రవారం తూర్పు మిడ్నాపూర్లో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. బెంగాల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మమత డిమాండ్ చేశారు. దేశ సమాఖ్య న�