Tragedy | జిల్లాలోని బేల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. బెతం సాయిదీప్ పెనుగంగా వాగులో స్నానం చేస్తూ నానమ్మ, బంధువులు చూస్తుండగానే నీటి గుంతలోకి జారుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పఠాన్ గ్రామానికి చెందిన రైతు గడ్డం రాంరెడ్డి(55) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాంరెడ్డికి జైనథ్ మండలంలో మూడు ఎకరాల భూమి ఉండ�
Incomplete bridges | అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణ పనులతో నీరు పంటపొలాల్లో చేరి నిలువు ఉంటున్నాయని ఖరీఫ్ పనులు ఎలా చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Fields Inspections | మండల సిర్సన్న గ్రామంలో అకాల వర్షాలకు తడసి ముద్దయినా నువ్వుల పంట పొలాలను గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజా రెడ్డి , వ్యవసాయ విస్తీరణ అధికారి రమణ క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు.
Redgram | రైతులు పండించిన పంటలను మార్కెట్ యార్డ్లోనే (Market Yard) అమ్ముకొని ప్రభుత్వం అందించిన పూర్తి మద్దతు ధర పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజ అన్నారు.
Saptaha Celebration | ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలోని నడుచుకొని ప్రశాంత జీవితాన్ని గడపాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా చప్రాల , శంషాబాద్ గ్రామాల్లో వారం రోజుల నుంచి నిర్వహించిన స�