Incomplete bridges | అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణ పనులతో నీరు పంటపొలాల్లో చేరి నిలువు ఉంటున్నాయని ఖరీఫ్ పనులు ఎలా చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Fields Inspections | మండల సిర్సన్న గ్రామంలో అకాల వర్షాలకు తడసి ముద్దయినా నువ్వుల పంట పొలాలను గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజా రెడ్డి , వ్యవసాయ విస్తీరణ అధికారి రమణ క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు.
Redgram | రైతులు పండించిన పంటలను మార్కెట్ యార్డ్లోనే (Market Yard) అమ్ముకొని ప్రభుత్వం అందించిన పూర్తి మద్దతు ధర పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజ అన్నారు.
Saptaha Celebration | ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలోని నడుచుకొని ప్రశాంత జీవితాన్ని గడపాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా చప్రాల , శంషాబాద్ గ్రామాల్లో వారం రోజుల నుంచి నిర్వహించిన స�