ఎక్సైజ్శాఖ బీర్లను తయారు చేస్తున్నది. ఇదే కంపెనీ ఏపీలో ‘ట్రెడిషనల్ ఎక్స్లెన్స్ ఇన్ క్వాలిటీ’ అనే కంపెనీ పేరుతో బీర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నది. అలాగే చెన్నైలో ‘సెయింట్ పాట్రిక్స్' పేరుతో మద్యం
కేఎఫ్ లైట్ బీర్లలో నీళ్లున్నాయంటూ ఓ వినియోగదారుడు ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న ములుగు మండలం మల్లంపల్లిలోని మహంకాళి వైన్స్లో అదే గ్రామానికి ఓ యువకుడు ఆ
భారీగా పెరిగిన ఎండలు, వరుసగా వచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్ సందర్భంగా ఈనెల తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈనెల 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన బీర్లను తాగేశారు. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేస్�
పక్కా రెక్కీ నిర్వహిస్తాడు. పట్టపగలు ఒంటరిగా వెళ్లి ఉన్నదంతా ఊడ్చుకెళ్తాడు. మూడు బీర్లు తాగి, సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి తాళం వేసి ఉన్న ఇండ్లలోకి చొరబొడి దొరికినకాడికి దోచుకెళ్తాడు. కొన్నేండ్లుగా కోల�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైన్స్లు, బార్లలో కింగ్ఫిషర్ కంపెనీకి చెందిన బీర్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రానికి చెందిన బీరం రాజేశ్ అనే యువకుడు సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్క
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. గతనెల 5న ప్రభుత్వం బీర్ల ధరపై రూ.10 తగ్గించడంతో మద్యంప్రియులు జోరు పెంచారు. నెల రోజుల్లో బీర్ల అమ్మకాలు 18 శాతం మేర పెరిగినట్టు