ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలోని పాఠశాల విద్యార్థులు 150 మంది 18 కిలోమీటర్లు పాదయాత్రగా జిల్లా కేంద్రం�
Gadwal | రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో ప్రిన్సిపాళ్ల ప్రవర్తన మారడం లేదు. నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులను మానసిక వేధింపులకు గురి చేస్తూ హింసకు పాల్పడుతున్నారు.
ఇటిక్యాల: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రమును పురష్కరించుకొని బుధవారం స్వామి వారి కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భువనచంద్ర శిష్య బృందం వేదమంత్స్రోశ్ఛారణలతో
ఇటిక్యాల: మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి భక్తులు కందాల శ్రీనివాస్ ఆధ్వర్యం లో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి మొక్కుబడిలో భాగంగా హైదరాబాద్కు చెందిన కం�