ఇది వరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) చదివితే టీచర్ ఉద్యోగం పక్కా.. కానిప్పుడు నిరుద్యోగం పక్కా అన్నట్టుగా పరిస్థితులున్నాయి. బీఈడీ చదవడమే అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. టీచర్లకు పదోన్నతులు కల్ప
అర్హత సాధించి ఉద్యోగాలకు దూరమైన డీఎస్సీ-2008 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఈనెల 30వ తేదీన చేపట్టనున్నారు. వీరిని కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన �
స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వంద శాతం బీఈడీ పూర్తి చేసిన వారికే కేటాయించాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ
2008-డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉ ద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఇ చ్చిన నివేదికపై ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. 1,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్న�