ఇటీవల జరిగిన మిస్వరల్డ్ పోటీల సందర్భంగా అందాల భామల విందు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ‘దివాలా’ మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం మరోవైపు మిస్ వరల
మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా పిల్లలమర్రి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పారులో సందడి చేశారు.
రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ వారసులుగా సమ్మక్క సారలమ్మల పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న తెలంగాణ గడ్డపై.. ఇక్కడి ఆడబిడ్డలతో అందాల భామల కాళ్లు కడిగించడమేంటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డ
ఈనెల 16న ప్రపంచ దేశాల నుంచి పాలమూరు జిల్లా పర్యటనకు 22 మంది సుందరీమణుల వస్తున్నారని జోగుళాంబ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. వీరి పర్యటన నేపథ్యంలో మూడంచల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.
Maneka Gandhi :గాడిద పాల సబ్బు వాడితే మహిళలు అందంగా కనిపిస్తారని మేనకా గాంధీ అన్నారు. యూపీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో సబ్బుల చేసే ఆలోచన చేయాలని ఆమె తెలి�