బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల వ�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి మోడల్ స్కూళ్ల తరహాలో బీసీ గురుకులాల్లో కూడా పదోతరగతి తరువాత నేరుగా ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తామని, విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మహబూబ్నగర్లో ఆదివారం 12 పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హైదరాబాద్ సెట్ 2024 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు బీసీ గురుకుల డిగ్రీ లా కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హన్మకొండలో ఒకటి, రంగారెడ్డి జిల్లా కందుకూరులో మరొకటి మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహిస్తున్నట్టు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యబట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్లో ప్రవేశం కోసం 58,113 మంది, �
తెలంగాణలోని గురుకులాల్లో మెరుగైన విద్యను అందించడంతోపాటు సరైన వసతులు కల్పిస్తున్నారని పన్నెండుమెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య కొనియాడారు. గురువారం ఆయన తన ఇద్దరు మనుమర�
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న బోధనా సిబ్బంది వేతనాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయని బీసీ స