స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 23% నుంచి 42 శాతానికి పెంచాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కను శుక్రవ�
కాంగ్రెస్, బీజేపీ తమ హయాంలో బీసీలకు చేసిందేమీ లేదని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వెనకబడిన వర్గాల సమగ్ర అభ్యున్నతికి పాటు�
రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలన్న బీసీల పోరాటానికి భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మద్దతు ప్రకటించడం చరిత్రాత్మకమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు.
దేశంలోని బీసీలకు జాతీయ బీసీ కమిషన్ తీరని అన్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని సోమవారం ఆయన విడ�