“నిత్యం ప్రజలతో ఉంటూ సమస్యలు పరిష్కరించేవాళ్లు కావాలా..? ఎన్నికలు రాగానే కనిపించే వాళ్లు కావాలా..? ప్రజలు ఆలోచించాలి” అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. సమైక్య పాలనలో ధ్�
సబ్బండ వ ర్గాల అభివృద్ధే సర్కారు లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జి ల్లా కేంద్రంలోని శిల్పారామంలో 300 మంది బీస�
పేద, బడుగు బలహీనవర్గాల కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి కొత్తదారిని చూపారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. ఇందులో �
బీసీ కులవృత్తులు, చేతి వృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇటీవల ప్రారంభం కాగా, ఇప్పటివరకూ 2 లక్షలకుప�