Delhi court : పరువు నష్టం కేసులో ఎంపీ బాన్సురీ స్వరాజ్కు 4 వారాల గడువు ఇచ్చింది ఢిల్లీ కోర్టు. బాన్సురీ రాజకీయ లబ్ధి కోసం తన పరువు తీసినట్లు ఆప్ నేత సత్యేంద్ర జైన్ కేసు దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు ఆ క�
Coaching centre tragedy | దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు (UPSC Apirants) మృతిచెందిన ఘటనపై లోక్సభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీలు విరుచుకుపడ్డారు.
Bansuri Swaraj | దేశ రాజధానిలో కీలకమైన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ను నియమించారు. జూలై 3న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఏడు నియోజకవర్గాలకు గానూ ఏడింటినీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసినా బీజేపీకి అడ్డకట్ట వేయలేకపోయాయి. 2014, 2019 ఎన్న�