కేంద్ర మంత్రిగా ఉండి నిధులు తేకుండా, ఉన్న నిధులు ఖర్చుచేయకుండా అభివృద్ధిని విస్మరించిన వ్యక్తికి ఓట్లు అడిగే అర్హత లేదని సికింద్రాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ అన్నారు.
నేను మీ వాడిని.. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్క రిస్తా.. హ్యాట్రిక్ విజయం అందించాలని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు.
తొమ్మిదేండ్లలో బన్సీలాల్పేట్ డివిజన్ రూపురేఖలు మారిపోయాయని, అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగోలేదని, ఏదైనా మాట్లాడితే ఒళ్లుదగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేయాలని ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవుపలికారు.
బన్సీలాల్పేట్ : బన్సీలాల్పేట్ డివిజన్లోని పలు బస్తీలలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ య�