Banothu Madanlal | వైరా మండల పరిధిలోని కారేపల్లి, గేట్ రేలకాయలపల్లి, అప్పాయి గూడెం, మోట్ల గూడెం గ్రామాలలో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యుడు బానోతు మదన్లాల్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు.
60 ఏళ్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఆ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విశ్వాసం లేదని అన్నారు. ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే
‘మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావు.. ఆయనకంటే ఊసరవెల్లే నయం.. సీఎం కేసీఆర్ దయతలిచి తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చారు.. లేకపోతే పదేళ్ల క్రితమే తుమ్మల రాజకీయ జీవితం ముగిసిపోయేద
రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే తిరిగి కేసీఆర్ సీఎం కావాలని, రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేందుకు బీఆర్ఎస్ను బలపరుద్దామని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్లాల్ స్పష్టం చేశారు
వారిద్దరూ బీఆర్ఎస్ నాయకులు. అందులో ఒకరు వైరా ప్రస్తుత ఎమ్మెల్యే. మరొకరు రానున్న ఎన్నికల్లో వైరాలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి. బావ.. బావమరిది అంటూ పలుకరించుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకు�